Saturday, 13 June 2026 03:25:25 PM
# *బైపాస్‌పై బైక్ రేసింగ్ బీభత్సం.. అమాయకుల ప్రాణాలు బలి* - *వేగం.. మద్యం.. నిర్లక్ష్యం* - పాలకొండ బైపాస్‌లో ఘోర ప్రమాదం – ఐదుగురు మృతి # *“కలం–పాలన కలిసినపుడే సమాజానికి దిశ”* - జర్నలిస్టులు–రాజకీయ నాయకులు వేరు కాదన్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి # చాకచక్యంగా దొంగల పట్టివేత – మహబూబ్‌నగర్ రూరల్ పోలీసుల సక్సెస్ ఆపరేషన్...- రూ.1.40 లక్షల ఆస్తి స్వాధీనం… ఒకరు పరారీ # క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్

అక్రమ ఇసుక అనుమతులను రద్దు చేయాలి - ఇసుక టిప్పర్ లను అడ్డుకున్న రైతులు

Date : 20 February 2024 05:41 PM Views : 1339

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : మండల పరిధిలోని అయ్యవారిపల్లి గ్రామంలోని దుందుభి వాగు పరివాహక ప్రాంతంలో ఇసుక అను మతులను రద్దు చేయాలని మంగళవారం గ్రామానికి చెందిన పలువురు రైతులు ఇసుక టిప్పర్ లను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రైతులు నరసింహారెడ్డి, మల్లేష్, హరికృష్ణ, శ్రీకాంత్ తోపాటు పలువురు రైతులు మాట్లాడుతూ గతంలోప్రభుత్వఅవసరాల కోసం అయ్యవారిపల్లి లో ఇచ్చిన ఇసుక అనుమతులు రద్దు చేయాలని ధర్నాలు చేసిన ప్రస్తుత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఇసుకను అడ్డుకుంటామని వాగ్దానాలు చేసిన ఎమ్మెల్యే ఇప్పుడు పట్టించుకోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు. మిడ్జిల్ మండలంలో ఇసుక, మట్టి మాపియాను ఉక్కుపాదంతో ఆనచివేస్తామని గ్రామస్తుల సాక్షిగా అయ్యవారిపల్లి గ్రామ బొడ్రాయి పైన ప్రమాణం చేసి ఎన్నికలో ఓటు వేయించుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట మారుస్తున్నారని వారు అన్నారు గత వారం రోజులుగా ఇసుక రవాణా చేయొద్దని రైతులు వేడుకుంటున్నా లెక్క చేయకుండా మళ్ళీ టిప్పర్లను పంపించి రైతులను బెదిరిస్తునరాని అడ్డుకుంటే కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అనుచరులు బెదిరింపులకు దిగుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇసుక అనుమతులను రద్దు చేయకుంటే నిరసనగా బుధవారం నుండి అయ్యవారిపల్లి గ్రామంలో ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగుతుందని వారు అన్నారు కావున మండలంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు దుందుబి వాగు పరివాహక ప్రాంత రైతు సోదరులు హాజరయ్యి అయ్యావారిపల్లి గ్రామ రైతులకు అండగా నిలబడలని వారు కోరుతున్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :